డీజీపీ రాజేంద్రనాథ్ పై ఈసీకి ఫిర్యాదు! ఇప్పటికే రెండుసార్లు ఫిర్యాదు..భానుప్రకాష్ రెడ్డి

Header Banner

డీజీపీ రాజేంద్రనాథ్ పై ఈసీకి ఫిర్యాదు! ఇప్పటికే రెండుసార్లు ఫిర్యాదు..భానుప్రకాష్ రెడ్డి

  Thu Apr 25, 2024 19:56        Politics

డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలంటూ ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు చేశారు.  ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి.

 

ఇంకా చదవండి: ముస్లిం, క్రిస్టియన్లతో విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ భేటీ! అందుకే బీజేపీతో కలిసి కూటమిగా..

 

ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నా డీజీపీ పట్టించుకోవట్లేదు అని రాష్ట్రంలో శాంతి భద్రతల్లో వైఫల్యం ఉన్నా డీజీపీ స్పందించట్లేదు ఆయన తెలిపారు. డీజీపీని తప్పించాలని చూస్తున్నారు ఇప్పటికే రెండుసార్లు ఫిర్యాదు చేశాం అని బిజెపి నేత భానుప్రకాష్ రెడ్డి తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నాకు ప్రాణ హాని ఉంది ఎన్నారై యాష్! ప్రచారానికి 10,000 మంది ఎన్నారై టిడిపి సభ్యుల భద్రత చూడాలి! ఈసీ కు రిప్రజెంటేషన్ సమర్పణ..

 

శృంగవరపుకోట ప్రజాగళంసభలో చంద్రబాబు ప్రసంగం! జగన్ బచ్చా అనుకున్నాను.. ఉత్తరాంధ్రలో రూ.40 వేల కోట్ల విలువైన..

 

జగన్ ఆస్తులు అంతే అంట! మరి అన్ని కంపెనీలు, పాలెస్ లు, వేల కోట్ల సామ్రాజ్యాలు ఎక్కడ ఉన్నాయో! 'జగ'మే మాయ!

 

హైదరాబాద్ US కాన్సులేట్ లో రికార్డు స్థాయిలో దరఖాస్తులు! సూపర్ సాటర్డే! 1500 మందికి వీసా ఇంటర్వ్యూలు!

 

యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!

 

సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!

 

ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!

 

ఖతార్: ఆలస్యంగా వచ్చిందని ఫ్లైట్ ఎక్కడానికి అనుమతి ఇవ్వని ఉద్యోగి! భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది! అసలు కథ ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #BJP #DJP #AndhraPradesh #Case #EC #BhanuprakashReddy