విలేకరులపై దాడిని ఖండించిన షర్మిల!! క్షమాపణ చెప్పాలని డిమాండ్!!

Header Banner

విలేకరులపై దాడిని ఖండించిన షర్మిల!! క్షమాపణ చెప్పాలని డిమాండ్!!

  Wed Feb 21, 2024 11:28        Politics

కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల... పత్రికా స్వేచ్ఛను వైసీపీ హరిస్తోందనడానికి ఈ దాడులే నిదర్శనం... నిజాలు జీర్ణించుకోలేక నిందలు మోపుతున్నారు... దాడులకు దిగడం, కొట్టి చంపడం అధికార పార్టీకి వెన్నతో పెట్టిన విద్య... పత్రికల కార్యాలయాలపై దాడులు వైసీపీ పాలనలో నిత్యకృత్యం.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 

పత్రికా ప్రతినిధులపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లే... దాడిలో గాయపడిన ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణకు క్షమాపణ చెప్పాలి... దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి... ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించి కుటుంబాన్ని ఆదుకోవాలి అని తెలిపారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల.

 

ఇవి కూడా చదవండి:

గంట ప్రసంగంలో 100 సార్లు చంద్రబాబు పేరు!! జగన్ కు చిప్ దొబ్బిందా?? ఉత్తర విశాఖలోనారా లోకేష్

పార్టీ కోసం రూ.10 కోట్లు విరాళం!! సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది!! - పవన్ కల్యాణ్

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయండి!! లోకేష్ కు విజ్ఞప్తి!!

విమానయాన సంస్థలకు BCAS కీలక ఆదేశాలు!! ప్రయాణికుల విమర్శలే కారణం!!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై వివరణ ఇచ్చిన ఎన్నికల సంఘం!! వైరల్ గా ఫేక్ న్యూస్!!

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 


   #YSSharmila #Eenadu #ABN #NewsReporters #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh