ఎన్నికలకు ముందు ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం అంటూ జగన్ రెడ్డి పేదలను వంచిస్తున్నారు -కొల్లు రవీంద్ర

Header Banner

ఎన్నికలకు ముందు ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం అంటూ జగన్ రెడ్డి పేదలను వంచిస్తున్నారు -కొల్లు రవీంద్ర

  Sat Feb 24, 2024 10:26        Politics

ఎన్నికలకు ముందు ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం అంటూ జగన్ రెడ్డి పేదలను వంచిస్తున్నారు

- అధికారుల సంతకాలు, ప్రభుత్వ ముద్రలు లేకుండా ఇస్తున్న ఇంటిపట్టాలు దేనికి పనికొస్తాయో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి

- ఓట్లు దండుకూనేందుకే నా బీసీ, నా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంటూ ఆయా వర్గాలకు నమ్మకద్రోహం చేస్తున్నాడు

 

చంద్రబాబు, లోకేష్‍ని తిట్టడమే పని!! - టీఎన్ఎస్ఎఫ్ ప్రణవ్ 

 

- వైసీపీ తరుపున పోటీకి అభ్యర్థులు దొరక్క సీఎం జగన్ ప్రజల్ని నమ్మించడానికి నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నాడు

- పేర్నినాని, అతని కొడుకు చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మేస్థితిలో లేరు : మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

 

ఇవి కూడా చదవండి:   

కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ 

 

ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో పెమ్మసాని పరిచయ కార్యక్రమం!! 

 

పార్టీ సీనియర్ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు! ఉండవల్లి నివాసంలో భేటీ! 

 

నందిగామ వైసీపీ కు షాక్ ఇచ్చిన ఆ పార్టీ నేతలు!! 

 

విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై ఈసీ చర్యలు! 

 

ఏపీలో వేల కోట్ల విలువైన ఇసుక లూటీ జరిగిందని కేంద్రం తేల్చింది -పట్టాభిరామ్ 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #Politics #TDP #YCP #YCPparty #AndhraPradesh #APPolitics #JSP #TDPJSPTogether