డయేరియా ఆందోళనలో గుంటూరు జిల్లా వాసులు!! తాజాగా మరొకరు తెనాలిలో మృతి!!

Header Banner

డయేరియా ఆందోళనలో గుంటూరు జిల్లా వాసులు!! తాజాగా మరొకరు తెనాలిలో మృతి!!

  Sat Feb 24, 2024 11:19        Politics

గుంటూరు : తెనాలిలో డయేరియా కలకలం... డయేరియా లక్షణాలతో బండి లక్ష్మి మృతి చెందారు... మరో 20 మంది బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స  జరుగుతుంది. గత  కొద్దిరోజుల నుంచి కలుషిత నీరు సరఫరా జరుగుతుంది అని  సమాచారం ఇచ్చినా పట్టించుకోని మున్సిపాలిటీ వారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇప్పటికే గుంటూరులో డయేరియాతో నలుగురు మృతి  చెందగా అధికారుల నిర్లక్ష్యంతో తాజాగా మరొకరు  తెనాలిలో మృతి చెందడంతో ఆందోళనలో గుంటూరు జిల్లా వాసులు...  బాధితులను పరామర్శించిన జనసేన నేత నాడెండ్ల మనోహర్. 

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇవి కూడా చదవండి:

సిద్ధం సభలకు బస్సులు!! సామాన్యులకు తిప్పలు!! సిఎస్ కు లేఖ రాసిన అచ్చెన్నాయుడు

 

సత్తనపల్లి నియోజకవర్గం తొండపిలో రెచ్చిపోయిన వైసిపి మూకలు!

 

పార్టీ సీనియర్ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు! ఉండవల్లి నివాసంలో భేటీ!

 

HYD హైవేల్లో తక్కువ రేటుకే స్థలాలు! భారీ లాభాలు!

 

ఇసుక మాఫియాతో రూ.50 వేల కోట్లు లూటీ చేశారు -అచ్చెన్నాయుడు

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #గుంటూరు #Tenali #AndhraPradesh #tdp