చిత్తూరు జిల్లాలో మితిమీరిపోతోన్న వైసీపీ నేతల ఆగడాలు! ఈ సమయంలో ఎందుకు వచ్చారని..

Header Banner

చిత్తూరు జిల్లాలో మితిమీరిపోతోన్న వైసీపీ నేతల ఆగడాలు! ఈ సమయంలో ఎందుకు వచ్చారని..

  Sun Mar 10, 2024 11:53        Politics

చిత్తూరు జిల్లాలో మితిమీరిపోతోన్న వైసీపీ నేతల ఆగడాలు – అర్థరాత్రి సైతం వాలంటీర్లతో ప్రచారం చేయిస్తున్న వైసీపీ నేతలు – ఎన్నికల కమిషన్ హెచ్చరికలను సైతం పట్టించుకోని అధికార పార్టీ – రాత్రి సమయంలో వైసీపీ కరపత్రాలు పంపిణీ చేస్తున్న వాలంటీర్లు

 

ఇంకా చదవండి: వైసీపీ సిద్ధం సభ కవరేజీకి వెళ్లొద్దని మీడియా సిబ్బందికి పోలీసుల నోటీసులు! 149 నోటీసులు వచ్చాయన్న పోలీసులు

 

– వాలంటీర్లను అడ్డుకున్న పెద్దబంగారునత్తం గ్రామస్తులు – ఈ సమయంలో ఎందుకు వచ్చారని నిలదీయడంతో వెళ్లిపోయిన వాలంటీర్లు – అధికార పార్టీ తీరుపై సర్వత్రా వినిపిస్తున్న విమర్శలు

 

 
 మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కన్నడ పరిశ్రమలో ఓ హీరోతో ప్రేమలో.. దయచేసి అలా చూడటం మానుకోండి!!

 

ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ సేవలు!!

 

మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

 

సింగపూర్: ప్రవాసులకు పెరగనున్న జీతం! త్వరలో అమలులోకి! ప్రభుత్వ ప్రకటన!

 

ఈ టాబ్లెట్స్ వాడుతున్నారా?? వెంటనే మానేయండి లేదంటే హైరిస్క్!!

 

తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు! వివరాలు ఇవే!

 

ఒమన్: వాతావరణ అలర్ట్! భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #TDPNews #YCP #AndhraPradesh #APPolitics #APNews #Chittoor