రాష్ట్ర ప్రజలకు వాతావరణ అలర్ట్! రేపు ఆ జిల్లాలకు వర్ష సూచన!

Header Banner

రాష్ట్ర ప్రజలకు వాతావరణ అలర్ట్! రేపు ఆ జిల్లాలకు వర్ష సూచన!

  Mon Sep 16, 2024 22:39        Environment

పది రోజుల క్రితం దంచికొట్టిన భారీ వర్షాలు గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. ఈ క్రమంలో మరోసారి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ!

 

ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...

 

ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్‌ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్‌!

 

ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారా? రహస్యంగా మూడో కంటికి తెలియకుండా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

   


   #AndhraPravasi #Environment #Rains #Storms #Nature #AndhraPradesh #WeatherAlert #RainAlert