తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఇక ఓఆర్ఆర్ మీదుగా ఎలెక్ట్రిక్ ఏసీ బస్సులు!

Header Banner

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఇక ఓఆర్ఆర్ మీదుగా ఎలెక్ట్రిక్ ఏసీ బస్సులు!

  Mon Sep 30, 2024 13:22        Travel

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు సమయాభావం తగ్గించేందుకు హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. మొదటి దశలో రెండు ఈ-గరుడ బస్సులను సోమవారం నుంచి ప్రారంభించింది.

 

ఇంకా చదవండిప్రాజెక్టుల పేరుతో ప్రజల ఇళ్లను కూల్చవద్దు! సీఎం దృష్టికి తీసుకువెళ్లిన హైడ్రా సమస్య! 

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ బస్సులు బీహెచ్ఎల్ -రామచంద్రపురం, మియాపూర్, నిజాంపేట క్రాస్ రోడ్స్, సైబర్ టవర్స్, గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు చేరుకుంటాయి. విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఈ బస్సులను వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in వెబ్సైట్ని సంప్రదించాలని సూచిస్తోంది. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విషయాలు వెల్లడించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితేఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

 

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Travel #AndhraPradesh #Telangana #AP #TG #Buses #ElectricBuses