ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిస్కెట్ ఇదే! ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Header Banner

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిస్కెట్ ఇదే! ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  Sun Jun 23, 2024 07:00        Life Style

బిస్కెట్ అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే స్కాక్స్ మాదిరి చిన్నా పెద్ద ఆకలేసినప్పుడు లేదా పాలతో, టీతో కలిపి తింటుంటారు. లేదా ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా బిస్కెట్కు బ్యాక్ లో క్యారీ చేస్తుంటారు. అయితే బిస్కెట్ ప్యాకెట్ ధర మహా అయితే రూ. 10 లేదా రూ 20 రూ.1000 వరకు ధర పలికే బిస్కెట్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ లక్షల్లో ఉండే బిస్కెట్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. ఇది ప్రపంచం మొత్తంలోనే అత్యంత ఖరీదైనది. ఏంటీ లక్షల్లో బిస్కెట్ ఉండట మేంటని షాక్ అవుతున్నారా. మీరు వింటున్నది నిజమే. ఓ బిస్కెట్ ధర ఏకంగా రూ. 15 లక్షలు అని సమాచారం. కేవలం 10 సెం.మీ ఉండే ఈ బిస్కెట్కు అన్ని లక్షలు అని తెలుస్తోంది. అంత ఖరీదు ఎందుకు? దానిలోని ప్రత్యేకత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అసలు విషయంలోకి వెళితే.. టైటానిక్ షిప్ మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సంఘటన జరిగిన సమయం తర్వాత ప్రమాదం జరిగిన ప్లేస్లో దొరికిన కొన్ని వస్తువులకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఓ నివేదిక ప్రకారం.. టైటానిక్ మునిగిపోయే కంటే ముందు ఫెన్విక్ అనే వ్యక్తి షిప్ కూడా సముద్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన కంటే ముందే టైటానిక్ షిప్ మునిపోకుండా సహాయం చేస్తున్న క్రమంలో అతనికి ఓ బిస్కెట్ దొరికిందట. దానిని అతను గుర్తుగా దాచుకున్నాడని సమాచారం. అయితే 2015లో ఫెన్విక్ ఆ బిస్కెట్ను వేలం వేశాడు. అది ఏకంగా 15 వేల పౌండ్లకు అమ్ముడు పోయిందని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో ఏకంగా రూ. 15 లక్షలు అన్నమాట. ప్రస్తుతం ఈ బిస్కెట్కు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనిగా పరిగణించబడిందని సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

 

ఇవి కూడా చదవండి 

పులివెందులలో జగన్ కు ఊహించని షాక్! సొంత పార్టీ నేతలే ఇలా చేశారా! ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటావు జగన్! 

 

UGC - NET పేపర్ లీక్ పై వెలుగులోకి సంచలన విషయాలు! క్లిప్స్ వైరల్!

 

ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా వైసీపీకి అహంకారం దిగలేదు! విపక్షం రాని సభను ఇప్పుడే చూస్తున్నాం! 

 

బ్రిడ్జి నుంచి వేలాడుతూ రైలు ఇంజెన్‌కు రిపేర్! లోకోపైలట్ల సాహసం! 

 

అతి త్వరలో అమరావతికి రైల్వే లైన్! భూసేకరణ షురూ! 

 

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం! ఇద్దరు మృతి! 

 

రాష్ట్రాన్ని తన ప్రైవేటు ఎస్టేటులా మార్చుకోవాలని జగన్ ప్రయత్నం! టీడీపీ ఎమ్మెల్యే ఘాటు కౌంటర్! 

 

రుషికొండ ప్యాలెస్ ను తనకు అమ్మాలి అంటూ చంద్రబాబుకు లేఖ! అది రాసింది ఎవరో కాదు! 

 

పేపర్ లీక్ లను అరికట్టేందుకు యోగీ సర్కార్ కొత్త చట్టం! అత్యంత కఠినంగా రూల్స్! 

 

అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ! 

                         

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #AndhraPravasi #LifeSTyle #CostliestBiscuit #Exotic #Branded