అమెరికా: డల్లాస్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో 4 తెలుగు యువకులు మృతి! భార్యను కలుద్దామని వెళుతూ! మృతుల బంధువులను గుర్తించే ప్రక్రియలో తానా టీమ్ స్క్వేర్ తీవ్రంగా కృషి!

Header Banner

అమెరికా: డల్లాస్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో 4 తెలుగు యువకులు మృతి! భార్యను కలుద్దామని వెళుతూ! మృతుల బంధువులను గుర్తించే ప్రక్రియలో తానా టీమ్ స్క్వేర్ తీవ్రంగా కృషి!

  Sat Aug 31, 2024 22:39        U S A

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. వీరిలో అందరూ తెలుగు వ్యక్తులుగా అనుమాణిస్తున్నారు. ఒక వ్యక్తి తన భార్యను చూసేందుకు వెళుతుండగా ఈ సంఘటన జరిగిందని తెలిసింది. డల్లాస్ నుంచి బెంటెన్ విల్లేకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. చనిపోయిన తెలుగు వ్యక్తి లోకేశ్ గా గుర్తించారు. అతడి మృతిపైన కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.

 

ఇంకా చదవండిరూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఉద్యోగ బదిలీలకు మరో 15 రోజుల గడువు పొడిగింపు! శాఖలలో గందరగోళం, నిబంధనల రూపకల్పనలో సవాళ్లు! 

 

ఈ సంఘటనపై తానా టీం స్క్వేర్ స్పందించింది. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకోని మృతులను గుర్తించే ప్రయత్నం మొదలుపెట్టారు, వారి బంధువులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. దేశం కాని దేశంలో ప్రవాసులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముందుగా స్పందించి వారికి సహాయం చేయాలనే ఆతృత అందరికీ ఉండదు. ఈ విషయంలో తానా టీం స్క్వేర్ ను అభినందించాల్సిందే. మిగిలిన ముగ్గురి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వారు కూడా తెలుగు వారే అయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. పోలీసులు అదే పనిలో బిజీగా ఉన్నారు. ఆ వివరాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా: 24/7 అందుబాటులోకి రానున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం! సిడ్నీ వాసులకు అన్ని సౌకర్యాలతో అన్ని ప్రాంతాలకి! మొదటి ఎయిర్ వేస్ ఏది అంటే!

 

ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

 

ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

మీకు రేషన్ కార్డు ఉందాఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!

 

జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?

 

వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!

 

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకిఎమ్మెల్సీ పదవికి రాజీనామా!

 

అది ఎన్నారైల కోసమేనాఅన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ!

 

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants