సీ ఎస్ పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన జనసేన మూర్తి యాదవ్! కేవలం 15 రోజుల్లో రిజిస్ట్రేషన్!

Header Banner

సీ ఎస్ పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన జనసేన మూర్తి యాదవ్! కేవలం 15 రోజుల్లో రిజిస్ట్రేషన్!

  Tue May 28, 2024 16:02        Politics

సీ ఎస్ అసైన్డ్ ల్యాండ్ భూ దందా ఆరోపణలకు కట్టుబడి ఉన్నా

 

ముందు భూములు రాయించుకున్నారు, ఆ తర్వాత జీఓ 596 రిలీజ్ చేశారు

 

19.12.23న జీఓ వస్తే కేవలం 15 రోజుల్లో రిజిస్ట్రేషన్ లు జరిగిపోయాయి

 

గండిగుండంలో సర్వే నంబర్ 271/6 కాలకొండ భరత్ సుభాష్ రిజిస్ట్రేషన్ చేయుంచుకున్నారు

 

ఇంకా చదవండి: రాజ‌కీయ చైత‌న్యం తీసుకొచ్చిన మ‌హ‌నీయుడు అంటూ ప్ర‌శంస‌! ఎన్‌టీఆర్ ప‌థ‌కాల‌నే అంద‌రూ అవ‌లంబిస్తున్నార‌న్న‌ బాల‌కృష్ణ!

 

ఇలా సుభాష్ పేరుపై అనేక రిజిస్ట్రేషన్ లు జరిగాయి

 

ఆనందపురం, భోగాపురం మండలాల్లో రాజ్ కుమార్ త్రిలోక్ అగర్వాల్ పైనా అనేక రిజిస్ట్రేషన్ లు జరిగాయి

 

సుభాష్ , రాజ్ కుమార్ త్రిలోక్ లుఎవరు? మూర్తి యాదవ్

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #Janasena #APpolitics #JanasenaCorporatorPeethalaMurthy