తాడేపల్లి, రుషికొండ ప్యాలెస్ ల ఖర్చులపై స్పష్టత ఇవ్వాలి! జగన్ ను సవాలు చేసిన జీవీ ఆంజనేయులు!

Header Banner

తాడేపల్లి, రుషికొండ ప్యాలెస్ ల ఖర్చులపై స్పష్టత ఇవ్వాలి! జగన్ ను సవాలు చేసిన జీవీ ఆంజనేయులు!

  Mon Jun 17, 2024 21:35        Politics

జగన్ పెత్తందారికి నిదర్శనమే తాడేపల్లి, రుషికొండ ప్యాలెస్ లు. నాడు కోడెలపై అభాండాలు వేసిన జగన్ పై ఏం చర్యలు తీసుకోవాలి. నాడు కుర్చీలు, బల్లలకే రాద్ధాంతం చేసి కోడెలను వేధించారు. తాడేపల్లి ప్యాలెస్ కు రూ.45 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు.  ప్రజాధనంతో తెచ్చిన సామగ్రిని ఎందుకు స్వాధీనం చేయలేదు? నిబంధనలకు పాతరేసి రుషికొండపై రూ.450 కోట్లకు పైగా గుమ్మరించారు. రిసార్ట్స్ పేరుతో కట్టిన రాజభవనం రహస్యాలపై ఇప్పుడేం చెబుతారు?. తాడేపల్లి, రుషికొండ ప్యాలెస్ లపై జగన్ త్వరగా నోరు విప్పాలి. జగన్ ఖర్చు చేసిన డబ్బుపై విచారణ చేయించాలని సీఎంను కోరుతాం : టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు.

 

 ఇంకా చదవండి:  కోడెలది ఆత్మహత్య కాదు! వైసీపీ నేతలు చేసిన హత్య!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

జపాన్‌ను కుదిపేస్తున్న STSS! స్రెప్టోకోకస్ బ్యాక్టీరియా ప్రాణాంతకం!మాంసాన్ని తినే బ్యాక్టీరియా జపాన్‌లో విస్తరిస్తోంది!

 

ఉక్రెయిన్ శాంతి ప్రకటనపై వెనుకడుగు వేసిన భారత్! రష్యా ఉనికి లేని సమావేశం అని వ్యాఖ్య!

 

తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!

 

ప్రజలకు మేలు చేసేలా పని చేయండి, లేకుంటే ఉపేక్షించం! అధికారులకు హోంమంత్రి అనిత సంచలన హెచ్చరిక!

 

రెండున్నర సంవత్సరాల్లో అమరావతిని అత్యుత్తమ రాజధానిగా! నిర్మిస్తామని నారాయణ ధీమా!

 

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం త్వరలో! ఇసుక, మట్టి దందా ఆరు నెలల్లో బయటపెడతాం!

 

రాజధాని నిర్మాణం టాప్.5లో ఉండేందుకు కట్టుబడి ఉన్నాం! 48 వేల కోట్ల పనులు వేగవంతం! మున్సిపల్ శాఖలో అమరావతి కీలకం!

 

ఏయూలో అవకతవకలపై LAW విద్యార్థిని! ఫిర్యాదు పై మంత్రి లోకేష్ స్పందన!

 

వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు! వృద్ధులకు అదనపు ప్రయోజనాలు!

 

ఏపీలో నైరుతి రుతుపవనాల దెబ్బ! ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు!

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

కొత్త ఆరోగ్య శాఖ మంత్రిగా! సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ!

 

సీఎంగా చంద్రబాబు తొలి ప్రాజెక్టు పర్యటన! సోమవారం పోలవరం పరిశీలన!

 

కర్నూలుకు కొత్త రూపం! పారిశుధ్యం, మౌలిక సౌకర్యాలపై మంత్రి టీజీ భరత్ సమీక్ష!

 

పుంగనూరులో రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు! పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు!

 

AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:               

Whatsapp group

Telegram group

Facebook group 


   #JaganPalaceControversy #PublicFunds #TDPVsYSRCP #TadepalliPalace #RushikondaPalace #GVAnjaneyulu #Accountability #PoliticalControversy #AndhraPolitics