పార్లమెంటు కొత్త కేబినెట్ కమిటీలు ఏర్పాటు! తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పెద్దపీట!

Header Banner

పార్లమెంటు కొత్త కేబినెట్ కమిటీలు ఏర్పాటు! తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పెద్దపీట!

  Wed Jul 03, 2024 18:41        Politics

2024 పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కూటమిలోని పలువురు ఎంపీలతో పాటు బీజేపీ కీలక నేతలకు మోడీ 3.0 మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇదిలా ఉంటే తాజాగా ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్ కొత్త కేబినెట్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో మరోసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు చోటు కల్పించింది. అపాయింట్మెంట్స్ కమిటీ అఫ్ ది కేబినెట్ లో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఉండగా.. పార్లమెంటరీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కి చోటు దక్కింది. అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి అవకాశం కల్పించారు.

 

ఇవి కూడా చదవండి

అమరావతిలో జగన్ రెడ్డి విధ్వంసాన్ని వివరించిన చంద్రబాబు! శ్వేత పత్రం విడుదల!

 

నీట్ పరీక్షపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు! ఆ పని చెయ్యండని సలహా!

 

అమరావతిలో జగన్ సర్కార్ చేసిన ఘనకార్యాలు అన్నీ ప్రజల ముందుకు! రాజధానిపై శ్వేతపత్రం విడుదల!

 

అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు! 

 

శ్రీవారి అన్నప్రసాదం తయారీపై టీటీడీ కీలక నిర్ణయం! భక్తుల ఫిర్యాదులు పరిగణనలోకి! 

 

ఏపీకి పారిశ్రామిక రాయితీలు! రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు! రోడ్లు, పోలవరానికి ప్రత్యేక నిధులు! నేడే చంద్రబాబు ఢిల్లీ టూర్! 

 

సీబీఐకి హై కోర్టు నోటీసులు! కేజ్రీవాల్ అరెస్ట్ పై విచారణ! 

 

కర్ణాటక నుంచి కటకటాల వెనక్కి వెళ్ళడానికి వచ్చిన జగన్! ఈ కామెంట్స్ చూస్తే రక్త కన్నీరే! ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ఈయన పరిస్థితి ఏంటో!

                                                                                 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group  


   #AndhraPravasi #Politics #India #BJP #TDP #JSP #Janasena #Modi #CentralGovernment #AndhraPradesh