అధికారం మారిన అవే పనులు! వారికి వైసీపీ నేతలు కొమ్ముకాస్తున్నారని..

Header Banner

అధికారం మారిన అవే పనులు! వారికి వైసీపీ నేతలు కొమ్ముకాస్తున్నారని..

  Wed Jul 17, 2024 13:27        Politics

భీమిలిలో భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. అలా తవ్వేసి వందల ఎకరాలను చదును చేస్తున్నా.. రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో మొదలైన పనులు ఇప్పటికీ నిరాటంకంగా సాగడం గమనార్హం. గత ఏడాది బీఎంఆర్ డీఏ అధికారులు ఎర్రమట్టి దిబ్బల సమీపంలో లేఔట్లకు అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఇలాగే తవ్వేసారు. అప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చి పర్యావరణ విద్వాంసానికి పాల్పడుతున్నారని, వారికి వైసీపీ నేతలు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అయినా ఇప్పటికీ వైసీపీ నేతలు తవ్వకాలు కొనసాగడంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.


ఇంకా చదవండి: తెలుగుదేశం పార్టీ శ్రేణుల కొసం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో! సీఎం చంద్రబాబు ఆదేశాలమేరకు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా జోరుగా సాగుతున్న తెలుగువారి హవా! ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు!

 

గుజరాత్ ను వణికిస్తున్న వైరస్! 8 మంది మృతి! హెచ్చరికలు జారీ!

 

ఏపీలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టుల నిర్మాణం! మంత్రి ట్వీట్!

 

విద్యాదీవెన, వసతిదీవెన అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పాత విధానం అమలు!

 

10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు! నోటిఫికేషన్ విడుదల! 2,424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి!

 

ఆస్ట్రేలియా: కొంపముంచిన పిక్నిక్ ప్లాన్! నీటిలో కొట్టుకుపోయిన బాపట్ల మరియు కందుకూరు విద్యార్థులు.. ఒకరిని కాపాడపోయి ఇంకొకరు కూడా!

 

ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు... నీ సంగతేంటో చూస్తా! ఇప్పుడేం పీకుతావో - టీడీపీ నేత వార్నింగ్!

 

మీ దగ్గర రూ.500 నోట్లు ఉన్నాయా! అయితే ఒక సారి చెక్ చేసుకోండి! ఆ గుర్తు ఉంటే అవి నకిలీ నోట్లే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Andhra