అబూజ్‌మఢ్ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ! అగ్రనేతల మృతితో పార్టీలో కలకలం!

Header Banner

అబూజ్‌మఢ్ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ! అగ్రనేతల మృతితో పార్టీలో కలకలం!

  Sat Oct 05, 2024 13:51        Others

ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మఢ్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకీ కుదుటపడని దెబ్బ తగిలింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు హతమైనట్లు అనుమానం వ్యక్తమవుతోంది. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు ఉన్నట్టు సమాచారం. అలాగే బైరాంఘర్ క్యాంపులో మిలిటరీ కమిషన్ ఇన్‌చార్జ్‌గా ఉన్న తక్కెళ్లపల్లి వాసుదేవరావు కూడా మృతిచెందినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టు పార్టీలో తీవ్ర కుదుపు రేపినట్టుగా తెలుస్తోంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #mavoist #encounter #todaynews #flashnews #latestupdate