రాష్ట్రమంతా హింస రగలించేందుకు వైసీపీ కుట్రలు! ధీటుగా స్పందించిన చంద్రబాబు!

Header Banner

రాష్ట్రమంతా హింస రగలించేందుకు వైసీపీ కుట్రలు! ధీటుగా స్పందించిన చంద్రబాబు!

  Thu May 30, 2024 12:00        Politics

హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన పార్టీ సీనియర్ నేతలు. ఎన్నికల తదనంతర పరిణామాలపై చర్చించిన చంద్రబాబు. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్నికల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. పార్టీ శ్రేణుల పనితీరు పూర్తి సంతృప్తినిచ్చింది. పవన్ కల్యాణ్ కూడా బాగా కష్టపడ్డారు. ఒకే మాటకు కట్టుబడి పూర్తి సహకారం అందించారు. బీజేపీతో పొత్తు కూడా ఉపయోగపడింది. ఓటమి భయంతోనే పోలింగ్ తర్వాత వైసీపీ దాడులు.

 

ఇంకా చదవండి: కార్డన్ సెర్చ్‌లో పోలీసుల ప్రతాపం! రౌడీషీటర్లు అదుపులో! పత్రాలు లేని వాహనాల సీజ్!

 

దాడులకు వైసీపీ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకునే టీడీపీపై విషప్రచారం చేశారు. రాష్ట్రమంతా హింస సాగించాలని చూశారు. వైసీపీ కుట్రలను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు ఈసీ, అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేశాం. వైసీపీ నేతల కుట్రలు, ఎత్తుగడల్ని భగ్నం చేశాం. కౌంటింగ్ రోజు అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది. ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలి : టీడీపీ అధినేత చంద్రబాబు.

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి

 

ఎన్నికల కోడ్ లో టీచర్ల బదిలీ ఎలా? ఆందోళన బాటలో ఏపీ ఉద్యోగుల సంఘం! EC రియాక్షన్!

 

నైరుతి రుతుపవనాల వేగవంతమైన విస్తరణ! ఏపీలో వర్షాలకు సిద్ధమవుతున్న రాష్ట్రం!

 

ఏపీలో రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక! రైల్వే ట్రాక్‌, ఇతర నిర్వహణ పనులు కారణంగా! ఈ రైళ్లన్ని ఒకేసారి రద్దు కావడంతో రైల్వే స్టేషన్‌లు!

EC మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు! వీడియో కాన్ఫరెన్స్ తో సమీక్ష! వచ్చే నెల 4న!

 

జూన్ 3 పవన్ కల్యాణ్ కీలక సమావేశం! ఏపీలో ఎన్నికల కౌంటింగ్! పార్టీ కార్యాలయం నుంచి పర్యవేక్షించనున్నారు!

 

పల్నాడు ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి! పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతిరోజు SP ఆఫీసులో సంతకం చేయాల! అర్ధరాత్రి SP ఆఫీసు!

 

ఆత్మకూరు మండలం బసవరాజుపాలెంలో వైసీపీ దౌర్జన్యం! పోలీసులపై తిరగబడిన వైసీపీ నేతలు!

 

టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍లో "పిన్నెల్లి పైశాచికం" పుస్తక ఆవిష్కరణ! పుస్తకాల్లో కూడా రూ.15 వేలు దోచుకునే! మాచర్లలో మారణహోమం సృష్టించారు!

 

మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి వ్యక్తి మృతి! పైప్ లైన్ల ద్వారా వచ్చే నీటిని తాగొద్దని సూచన! ఆరుగురు వీఎంసీ అధికారుల సస్పెన్షన్!

 

కడపలో జూన్ 4 తేదీ ఆర్టీసి బస్సులను నిలిపివేత! జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలు!

 

నింగిలోకి వెళ్లాల్సిన రాకెట్ ప్రయోగం వాయిదా! సెమీ క్రయోజనిక్ ఇంజిన్!

 

నకిలీ ధ్రువీకరణ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్! లింక్ డాక్యుమెంట్లు ఇవ్వకుండా ముప్పుతిప్పలు! చేయి కలిపిన సబ్ రిజిస్ట్రార్ సహా 9 మందికి బేడీలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Andhrapradesh #TDP #NDA #YSRCP #ChandraBabu #Hyderabad #Todaynews