ఇకపై రాష్ట్రంలో పేదలకు ఆకలి బాధ ఉండదు! అన్న క్యాంటీన్లు మళ్ళీ వచ్చేస్తున్నాయి!

Header Banner

ఇకపై రాష్ట్రంలో పేదలకు ఆకలి బాధ ఉండదు! అన్న క్యాంటీన్లు మళ్ళీ వచ్చేస్తున్నాయి!

  Fri Jun 14, 2024 10:27        Politics

అన్న క్యాంటీన్లు తెరుచుకోవడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు. అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ సీఎం సంతకం చేయడంపై హర్షం. ఈ ఐదేళ్లూ జగన్.. పేదల నోటికాడ ముద్ద లాక్కున్నారు. జగన్ పాలనలో "అన్నమో రామచంద్రా" అని పేదలు ఆకలి కేకలు పెట్టారు. ఇకపై రాష్ట్రంలో పేదలకు ఆకలి బాధ ఉండదు. కేవలం రూ.5 కే పట్టెడన్నం పెట్టడం శుభపరిణామం అంటున్న ప్రజలు. 

 

ఇవి కూడా చదవండి 

న్యూజిలాండ్: టిడిపి విజయోత్సవాలను కోలాహలంగా చేసుకున్న ఎన్నారై టిడిపి సభ్యులు! ఆనందంగా రక్తదాన శిబిరాలు! 

 

కువైట్: అగ్ని ప్రమాదంలో మృత దేహాల తరలింపుకు ప్రత్యేక విమానాలు! కువైట్ ప్రభుత్వం ఆర్ధిక సహాయం! ఇకపై ఎక్కువ కానున్న తనిఖీలు! 

 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు! రాజధాని రైతుల ఘన స్వాగతం! 

 

జగన్ ఫోటో ఉన్నాసరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ! అది చంద్రబాబు అంటే! 

 

పిన్నెల్లి బాధితుడికి కత్తార్ ఎన్నారై టిడిపి సభ్యుడు ఆర్థిక సహాయం! అర్ధరాత్రి సమయంలో కూడా లోకేష్ ప్రతిస్పందన! సంతోష వ్యక్తం చేస్తున్న ఎన్నారైలు 

 

యూఎస్ కౌన్సిల్ జనరల్ కు శుభాకాంక్షలు తెలిపిన "ఆళ్ళ"! ప్రమాణస్వీకారంలో ప్రత్యేక అతిథిగా! 

 

పార్లమెంట్లో బీజేపీకి మా అవసరం ఉంది - విజయసాయి రెడ్డి! పిచ్చి ముదిరింది నీకు! 

 

రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలి! చంద్రబాబు దిశానిర్దేశం! 

 

ఏపీ ప్రజలకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక సెంటిమెంట్! కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ! 

                                                                

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #AndhraPradesh #Amaravathi #AnnaCanteen