సచివాలయంలో కీలక అంశాలపై చర్చించిన చంద్రబాబు! మూడు శాఖల పనితీరుపై మరింత కసరత్తు!

Header Banner

సచివాలయంలో కీలక అంశాలపై చర్చించిన చంద్రబాబు! మూడు శాఖల పనితీరుపై మరింత కసరత్తు!

  Tue Jul 02, 2024 20:43        Politics

సచివాలయంలో మూడు శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు ఇవాళ సమీక్ష చేపట్టాడు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై సీఎం వివరణ ఇచ్చారు. అంతేకాక ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులను కూడా వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా ఆరోపణలపై చర్చలు జరిపారు,మరియు రోడ్ల నిర్మాణంలో కూడా నిర్లక్ష్యం జరిగినట్లు ఆరోపణలు తెలియజేశారు.అయితే ముందుగా రోడ్ల మరమ్మతులపై దృష్టిపెట్టలని బాబు గారు వెల్లడించారు. రేపు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని ప్రభుత్వం సూచిస్తుంది. అయితే ఆమేరకు రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకు తుది కసరత్తులును చేపడుతుంది.


ఇంకా చదవండి : హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి! ఎంపీ పురందేశ్వరి ఫైర్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

మంత్రిగా జీతం తీసుకోవడానికి మనస్కరించలేదు! ఎందుకంటే! డబ్బులు వెనకేసుకోవాలనే కోరిక..

 

పింఛన్ల పంపిణీలో పాల్గొన్న మాజీ మంత్రి! రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకం ఈ రోజు!

 

నథింగ్ ఫోన్‌ 2పై భారీ తగ్గింపు! 50MP + 50MP కెమెరాలు, 8GB ర్యామ్‌! ఈ కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌!

 

 

BSNL కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్! రూ.249 తో 45 రోజుల వ్యాలిడిటీ! మరెన్నో ప్రయోజనాలు!

 

సచివాలయ కార్యదర్శులతో పెన్షన్ పంపిణీ కుదరదు అన్న నాటి CS జవహర్! 95% తో రికార్డు సృష్టించిన చంద్రబాబు! నవరంద్రాలు మూసుకుంటున్న వైసీపీ నాయకులు!

గెలుపుకి కారణమైన మలుపు! బంతిని ఇలా కూడా పట్టుకోగలుగుతారా? బ్రిలియంట్ సూర్యకుమార్ యాదవ్!

 

డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు! పిఠాపురం పేరు ప్రపంచస్థాయిలో..

 

వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఉంచుతారా... తొలగిస్తారా?

                          

ఆంధ్రప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #Andhrapravasi #చంద్రబాబు #sachivalayam #rodlu #amaravati