తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై సత్యకుమార్ ఘాటు విమర్శలు! రాష్ట్ర విభజనలో కేసీఆర్, జగన్ పై ఆరోపణలు!

Header Banner

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై సత్యకుమార్ ఘాటు విమర్శలు! రాష్ట్ర విభజనలో కేసీఆర్, జగన్ పై ఆరోపణలు!

  Sat Jul 06, 2024 20:00        Politics

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకారం, కాంగ్రెస్ పార్టీ ఆనాడు అశాస్త్రీయంగా, అన్యాయంగా రాష్ట్ర విభజన చేసింది. అదేవిధంగా, కేసీఆర్ మరియు జగన్ రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిలించారని ఆరోపించారు. విభజన సమస్యల పరిష్కారానికి వారు కృషి చేయలేదని మంత్రి సత్యకుమార్ అన్నారు.


అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం!

 

ఎంపీగా అందుకున్న మొదటి నెల జీతాన్ని అమరావతికి విరాళంగా ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు! ఎంతో తెలుసా?

 

7న హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన సన్మానం! ఎందుకో తెలుసా?

 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా!

 

కువైట్ లోని గృహ కార్మికులకు శుభవార్త! ఆనందంలో ప్రవాసులు!

 

ఆస్ట్రేలియా పార్లమెంట్ పైకప్పుపై నిరసన! అనుకూల మద్దతుదారులు అరెస్ట్!

 

WhatsAppలో కొత్త ఫీచర్! మీ ఫోటో నుండి AI అవతార్ ని ఇలా సృష్టించండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group





   #andhrapravasi #latestnews #todaynews #latestupdates #andhrapradesh #telangana #vibhajana #sathyakumar #jagan #kcr #flashnews #newstoday #hottopic #liveupdates