టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! నేతలకు ముందస్తు బెయిల్ పొడిగింపు!

Header Banner

టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! నేతలకు ముందస్తు బెయిల్ పొడిగింపు!

  Tue Jul 16, 2024 13:03        Politics

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితులుగా ఉన్న వైసీపీ నేతలను జూలై 16 వరకు అరెస్ట్ చేయకూడదని, వారికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసులో తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేసింది. అయితే, తాజాగా ఆ కేసుపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం మరోసారి ముందస్తు బెయిల్ గడువును జూలై 23 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

కాగా, కేసులో ప్రధాన నిందితులుగా దేవినేని అవినాష్, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కార్పొరేటర్లు ఆరవ సత్యం, అంబేద్కర్తో సహా మరికొందరిని పోలీసులు గుర్తించారు. తొందరలోనే మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు ముందస్తు బెయిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 

ఇవి కూడా చదవండి 

ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం! ప్రధాన అంశాలు ఇవే! 

 

అమరావతి వాసులకు గుడ్ న్యూస్! త్వరలోనే కార్యకలాపాలు మొదలుపెట్టనున్న 3 సంస్థలు! 

 

కోడికత్తి కేసులో మరో బిగ్ ట్విస్ట్! ఎన్ఐఏ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు! 

 

విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్ కు రావాల్సిందే! మదన్ మోహన్ షాకింగ్ కామెంట్స్! 

 

ఆ విషయం సీఎం చంద్రబాబును ఎలా అడగాలో తెలియడంలేదు! డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు! 

 

అనంత్ అంబానీ పెళ్ళిలో ఆ విషయం పైనే చర్చ! జనసేనాని ఏం చెప్పారంటే! 

                               

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #AndhraPravasi #Politics #TDP #YCP #AndhraPradesh #AP #APGovernment #Mangalagiri #Amaravathi #TDPOffice