కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మళ్ళీ సీఎస్ కి లేఖ! ఒక్కో ఎస్పీ పోస్ట్ కు ముగ్గురు

Header Banner

కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మళ్ళీ సీఎస్ కి లేఖ! ఒక్కో ఎస్పీ పోస్ట్ కు ముగ్గురు

  Sat May 18, 2024 18:29        Politics

ఏపీలో మూడు జిల్లాల ఎస్పీల పోస్టులు ఖాళీ అయ్యాయి. ఎస్పీ స్థాయి ఐపీఎస్ అధికారులు లేరని మూడు పోస్టులకు ఐదుగురు పేర్లు పంపారు చీఫ్ సెక్రటరీ. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మళ్ళీ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ వచ్చింది.  ఒక్కో ఎస్పీ పోస్ట్ కు ముగ్గురు పేర్లు పంపాల్సిందేనని ఆదేశాలు జారీ చేసారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

ఈసీ ఆదేశాలతో ఒక్కో ఎస్పీ పోస్ట్ కు ముగ్గురేసి అధికారుల పేర్లు పంపారు సీఎస్.  సాయంత్రంలోపు ముగ్గురిలో ఒకరిని ఎస్పీగా నియమించనున్నారు. ఈసీ - పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీ పోస్ట్ లకు సాయంత్రంలోగా నియమాకాలు జరగనున్నాయి. 

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

ఏపీ ఎన్నికల ఫలితాల పై ఇంటెలిజెన్స్ అలర్ట్! కేంద్ర సాయుధ బలగాలు

 

పోలీసులు విఫలం! పిన్నెల్లి అరెస్టు పరిష్కారం? ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు

 

విజయనగరం: వైసీపీ నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్! అభ్యర్థుల ఆందోళన! నిలదీసిన టీడీపీ నేతలు

 

ఎన్నికల్లో హింస రీత్యా 12 మంది అధికారులపై ఈసీ వేటు!! వివరాలు ఇవే

 

Evolve Venture Capital 

 

ఓరి దేవుడో! పిల్ల ఏనుగుకు ఇంత సెక్యూరిటీ నా! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో! 

 

ఉప్పును తగ్గిస్తే 25 లక్షల ప్రాణాలు కాపాడొచ్చు! ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన! 

 

అమెరికా: 12 సెకన్లలో 200 కోట్లు కొట్టేసిన స్టూడెంట్లు! వెలుగులోకి వచ్చిన హైటెక్ మోసం! 

   

టేకాఫ్‌కు ముందు టగ్ ట్రక్‌ను ఢీకొట్టిన ఎయిర్ ఇండియా విమానం! విచారణకు ఆదేశించిన డీజీసీఏ! 

  

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #ElectionCommissionOfIndia #AndhraPravasi #TeluguMigrants #ElectionCommission #CSEJawahar #AndhraPradesh