అటవీశాఖ అదనపు సీఎస్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా! AP సీఎస్ పదవి కి కొత్తగా! ఎవరు బాధ్యత వహించ బోతున్నారు?

Header Banner

అటవీశాఖ అదనపు సీఎస్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా! AP సీఎస్ పదవి కి కొత్తగా! ఎవరు బాధ్యత వహించ బోతున్నారు?

  Fri Jun 07, 2024 10:56        Politics

ఏపీ నూతన సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ - నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ GAD పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఉత్తర్వులు - ప్రస్తుతం అటవీశాఖ అదనపు సీఎస్ గా ఉన్న నీరబ్ - 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ - ఇప్పటి వరకు అటవీ, పర్యావరణ, సైన్స్ వంటి శాఖలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించిన నీరబ్ కుమార్ - ప్రస్తుత సీఎస్ జవహర్రెడ్డిని బదిలీ చేసిన ప్రభుత్వం.

 

ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక మార్పులు! జవహర్ రెడ్డిని ఏమి చేయబోతున్నారు? కొత్త సీఎస్‌గా ఆయనేనా?

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి

 

పదవులు శాశ్వతం కాదు, గెలుపుతో అత్యుత్సాహం వద్దు! ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం!

 

టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై సీరియస్ ఆరోపణలు! జనసేన నాయకుల ఫిర్యాదు!

 

ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న మోడీ సర్కార్! టీడీపీకి ఎన్ని శాఖలు ఇవ్వనున్నారు?

 

అమరావతి: ఏఏజీ పొన్నవోలు రాజీనామా! పొన్నవోలుతో పాటు పబ్లిక్!

 

5 సంవత్సరాలు జగన్ నిద్రపోయాడు అనడానికి మరొక ఉదాహరణ! రాష్ట్రంలో అల్లర్లపై ట్వీట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #CAS #AndhraPradesh #GovernmentSecretary #NeerabhKumarPrasad #Chandrababu #PoliticalNews #AndhraPolitics #ChiefSecretary