వైసీపీ ప్రభుత్వంలో భారీగా భూ కబ్జాలు! ఇప్పడు పరారీ లో నేతలు!

Header Banner

వైసీపీ ప్రభుత్వంలో భారీగా భూ కబ్జాలు! ఇప్పడు పరారీ లో నేతలు!

  Sun Jun 16, 2024 10:31        Politics

నెల్లూరు : వైసీపీ హయాంలో భారీగా అక్రమ లేఅవుట్లు. కావలిలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అనుచరులు. ప్రైవేట్ భూములతో కలిపి ప్రభుత్వ భూముల్లోనూ లేఅవుట్లు. అక్రమ లేఅవుట్లపై అధికారుల ముమ్మర విచారణ కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ముఖ్య అనుచరుడు సుకుమార్ రెడ్డికి చెందిన అక్రమ లేఅవుట్ తొలగింపు. పత్తాలేని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, అతని అనుచరులు. 

 

ఇవి కూడా చదవండి

అప్పుడు నలుగురే... ఇప్పుడు 400 మంది పోలీసులతో పహారా! లెజెండ్ ఇస్ బ్యాక్! ఇంక ఒక్కొక్కడికి మోత మోగిపోద్ది! 

 

పార్టీ కార్యాలయంలో బారికేడ్లు! పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం! పొలవరంతోనే మొదలు! 

 

కువైట్: గాయాలపాలైన వారిని పరామర్శించిన టీడీపీ, జనసేన నాయకులు! ఎక్కువ మంది వారే! 

 

రాష్ట్ర ప్రక్షాళనను తిరుమల నుండి మొదలుపెట్టిన చంద్రబాబు! అన్నీ విభాగాల్లో మార్పులు!

 

విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ వివరణ! సీఏం రేవంత్ రెడ్డిపై విమర్శలు! 

 

వైసీపీ ప్రభుత్వానికి ఊడిగం చేసిన అధికారులను దూరం పెట్టనున్న ఏపీ సర్కార్! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! 

 

అనంతపురం: నా పెద్ద కొడుకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్నాడు! గర్వంగా తొడకొట్టిన వృద్ధురాలు! 

 

మంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”! తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం! 

                                                                             

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #YCP #TDPGovernment #AndhraPradesh