పోలవరం ప్రాజెక్ట్ లో వైసీపీ 2శాతం కూడా పూర్తిచేయలేదు! మంత్రి నిమ్మల రామానాయుడు!

Header Banner

పోలవరం ప్రాజెక్ట్ లో వైసీపీ 2శాతం కూడా పూర్తిచేయలేదు! మంత్రి నిమ్మల రామానాయుడు!

  Sun Jun 16, 2024 17:38        Politics

ఏలూరు జిల్లా : పోలవరంలో మంత్రి నిమ్మల పర్యటన. రేపు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్న చంద్రబాబు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరంలో  వైసీపీ 2శాతం పనులు చేయలేదు. వైసీపీ పాలనలో కక్ష సాధింపు, విధ్వంసమే. పోలవరం ప్రాజెక్టు పనులను వైసీపీ ధ్వంసం చేసింది. జగన్ అబద్ధాలతో అధికారంలోకి రావాలనుకున్నారు. జగన్ కి 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమమే టీడీపీ లక్ష్యం అని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. 

 

ఇవి కూడా చదవండి

కువైట్: రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో వ్యర్థాల తొలగింపు! ఏకంగా 400 శాతం పెరుగుదల! 

 

వైసీపీ ప్రభుత్వంలో భారీగా భూ కబ్జాలు! ఇప్పడు పరారీ లో నేతలు! 

 

అప్పుడు నలుగురే... ఇప్పుడు 400 మంది పోలీసులతో పహారా! లెజెండ్ ఇస్ బ్యాక్! ఇంక ఒక్కొక్కడికి మోత మోగిపోద్ది! 

 

పార్టీ కార్యాలయంలో బారికేడ్లు! పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం! పొలవరంతోనే మొదలు! 

 

కువైట్: గాయాలపాలైన వారిని పరామర్శించిన టీడీపీ, జనసేన నాయకులు! ఎక్కువ మంది వారే! 

 

రాష్ట్ర ప్రక్షాళనను తిరుమల నుండి మొదలుపెట్టిన చంద్రబాబు! అన్నీ విభాగాల్లో మార్పులు!

 

విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ వివరణ! సీఏం రేవంత్ రెడ్డిపై విమర్శలు! 

 

వైసీపీ ప్రభుత్వానికి ఊడిగం చేసిన అధికారులను దూరం పెట్టనున్న ఏపీ సర్కార్! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! 

 

అనంతపురం: నా పెద్ద కొడుకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్నాడు! గర్వంగా తొడకొట్టిన వృద్ధురాలు! 

 

మంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”! తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం! 

                                                                             

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #YCP #Polavaram #AndhraPradesh