ఎంపీలతో జగన్ రెడ్డి కీలక సమావేశం! ఈ సారి ఏం స్కెచ్ వేస్తున్నాడో!
Sat Jul 20, 2024 13:44 Politicsగుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. వైఎస్ జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రాజ్యసభ, లోక్ సభకు చెందిన 15 మంది ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన అంశాలపై ఎంపీలకు అధినేత జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు డిమాండ్ చేయాలని ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ప్రధాని మోడీకి జగన్ లేఖ రాశారు. ఇక వినుగొండలో రషీద్ హత్యపై ఢిల్లీలో నిరసన చేస్తామని జగన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ సారి ఏం స్కెచ్ వేస్తున్నాడో అని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...
బంగ్లాదేశ్ లో కర్ఫ్యూ! 105 కి చేరిన మృతుల సంఖ్య! స్వదేశానికి వచ్చిన భారత పౌరులు!
సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!
తస్మా జాగ్రత్త! ఎలక్ట్రిక్ హీటర్ నీళ్లతో స్నానం చేస్తున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన నిజాలు!
తెలుగు రాష్ట్రాలలో మహిళలకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన బంగారం ధర!
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన విమాన సేవలు! కారణం ఏంటంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Politics #TDP #YCP #CBN #YSJagan #MLA #MP #Amaravathi #Undavalli #Mangalagiri #Pulivendula
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.