చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన మంత్రులు! ఎందుకో తెలుసా?

Header Banner

చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన మంత్రులు! ఎందుకో తెలుసా?

  Sat Jul 13, 2024 19:43        Politics

చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ భవన్‌కు మంత్రులు అనగాని, నిమ్మల రాగా, వారు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని చంద్రబాబు సూచించారు. చంద్రబాబు వెళ్లిపోయాక కూడా వినతుల స్వీకరణ కొనసాగింది. మంత్రులు రాకముందు వినతులు స్వీకరించిన ఎమ్మెల్సీ అశోక్ బాబు, రిసెప్షన్ వద్ద కూర్చుని వినతులు స్వీకరించిన మంత్రులు అనగాని, నిమ్మల. సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ వినతులను స్వీకరించిన మంత్రులు, సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి, బాధితుల వివరాలు చెప్పి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి





మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


భారత్-రష్యా సంబంధాలు మరింత పటిష్టం! అమెరికాను వ్యూహాత్మకంగా దారిలోకి తెచ్చుకుంటున్న మోడీ! భారత్ ప్రతిష్ట మరింత పైకి!

 

ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ!

 

ఛీ ఛీ.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలిపై లైంగికదాడికి యత్నం! కిందపడిన బాధితురాలు!

 

ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!

 

46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుడి భాండాగారం! ఏకగ్రీవంగా తీర్మానించిన 16 మంది సభ్యుల కమిటీ!

 

ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #latestnews #todaynews #latestupdates #vijayawada #hottopic #liveupdates #NTR BHAVAN #CHANDHRABABUNAIDU #ministers #flashnews