ఐదేళ్లు ఏం చేశారు? మాజీ సీఎం జగన్ కు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్!

Header Banner

ఐదేళ్లు ఏం చేశారు? మాజీ సీఎం జగన్ కు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్!

  Mon Jul 22, 2024 13:56        Politics

కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్ లో ఏపీకి పదేళ్లుగా అన్యాయం జరుగుతోందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా కేటాయింపులు ఉంటాయా.. ఉండవా అని ఆమె ప్రశ్నించారు. ఎన్డీయే కూటమిలో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై ఢిల్లీలో ధర్నా చేస్తానన్న వైఎస్ జగన్ వ్యాఖ్యల పైనా ఆమె స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

జగన్ ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సమస్యలపై ఐదేళ్ల పాటు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని నిలదీశారు. ఇప్పుడు పార్టీ ఉనికి కోసమే జగన్ ఢిల్లీ డ్రామాలు మొదలు పెట్టారని వైఎస్ షర్మిల ఆరోపించారు. "గత ఐదేళ్లలో హత్యా రాజకీయాలు చేశారు. బాబాయ్ ను చంపిన వాళ్లతోనే తిరిగారు. సొంత చెల్లినే వెన్నుపోటు పొడిచారు. ఐదు కోట్ల ప్రజల హక్కు ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారు. ఐదేళ్లు ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేయలేదు.” అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నల్ల కండువాతో అసెంబ్లీ కి వచ్చిన జగన్! సభ నుంచి వైసీపీ వాక్ ఔట్!

 

గత ప్రభుత్వం చేసిన తప్పులపై గవర్నర్ ప్రసంగం! వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన!

 

వైసీపీకి షాక్! వైఎస్ జగన్ సమావేశానికి ఐదుగురు ఎంపీలు డుమ్మా!

 

పరామర్శకు వెళ్లి పథకాల గురించి మాట్లాడతారా? హోం మంత్రి తీవ్ర ఆగ్రహం!

     

రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!

     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #YSSharmila