వైసీపీకి బిగ్ షాక్! టీడీపీలోకి మేయర్ దంపతులు, ఆ 30మంది కూడా!

Header Banner

వైసీపీకి బిగ్ షాక్! టీడీపీలోకి మేయర్ దంపతులు, ఆ 30మంది కూడా!

  Mon Aug 26, 2024 08:54        Politics

ఏలూరులో వైసీపీకి దెబ్బ త‌గిలింది. న‌గ‌ర మేయ‌ర్ నూర్జ‌హాన్‌, ఎస్ఎంఆర్ పెద‌బాబు దంప‌తులు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ నెల 27న ఉండ‌వ‌ల్లిలో మంత్రి నారా లోకేశ్ స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేర‌కు ఎమ్మెల్యే బ‌డేటి చంటితో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. అలాగే న‌గ‌ర పాల‌క సంస్థ‌కు చెందిన 30 మంది వైసీపీ కార్పొరేట‌ర్లు కూడా టీడీపీలో చేరేందుకు రెడీ అయిన‌ట్లు స‌మాచారం. ప‌సుపు కండువా క‌ప్పుకునే విష‌య‌మై ఇప్ప‌టికే కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యేతో మాట్లాడారు. కాగా, మేయ‌ర్‌తో పాటు కార్పొరేట్లు టీడీపీ తీర్థం పుచ్చుకుంటే ఏలూరు న‌గ‌ర పాల‌క సంస్థ అధికార పార్టీ వశం అవుతుంది. 

 

ఇంకా చదవండి: చంద్రబాబును కలిసిన బాబు మోహన్! ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా!

 

ఇదిలాఉంటే.. మేయ‌ర్ దంప‌తుల రాజ‌కీయ ప్ర‌స్థానం 2013లో టీడీపీతోనే మొద‌లైంది. ఆ ఏడాది న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అప్ప‌టి టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి బ‌డేటి బుజ్జి, ఎస్ఎంఆర్ పెద‌బాబును పార్టీలోకి ఆహ్వానించి ఆయ‌న భార్య నూర్జ‌హాన్‌ను మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. ఆ ఎన్నిక‌ల్లో ఆమె గెలిచి మేయ‌ర్‌గా ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల‌కు ముందు మేయ‌ర్ దంప‌తులు వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. కాగా, మేయ‌ర్ భ‌ర్త ఎస్ఎంఆర్ పెద‌బాబు మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబు, లోకేశ్ స‌మ‌ర్థ‌త క‌లిగిన నేత‌లు అని కొనియాడారు. వారి సారథ్యంలో ఎమ్మెల్యే చంటి ఆధ్వ‌ర్యంలో న‌గ‌రాన్ని మ‌రింత అభివృద్ధి ప‌థంలో న‌డిపేందుకు కృషి చేస్తామ‌ని చెప్పుకొచ్చారు.


ఇంకా చదవండి: ఏపీ గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కి మీరు అర్హులా! అయితే ఇప్పుడే అప్లై చేయండి! మీ లైఫ్ సెటిల్ చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!

 

పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్! ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు, ఈ నెల 24న పిఠాపురంలో భారీగా!

 

విద్యార్థులకు అదిరే గుడ్ న్యూస్! ప్రతి నెలా రూ.1,000 అకౌంట్లలోకి! వెంటనే అప్లై చేసుకోండిలా!

 

పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్! భారత్ సహా 35 దేశాలకు వీసా లేకుండా!

 

గత ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం! 13,326 పంచాయతీల్లో కొత్త మార్పుల వెలుగులు!

 దేశాన్ని అదానీ, అంబానీలకు అప్పగించిన మోదీ? రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!

 

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!

 

ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!

 

మా రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ అంబాజిడర్, ఆయనే మాకు హీరో, మంత్రి భరత్! కరోనా వైరస్ మహమ్మారి తాండవం!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌! వెలుగులోకి మ‌రో సంచ‌ల‌న విష‌యం!

 

అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!

 

తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!

 

ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్‌క‌తా హ‌త్యాచార ఘ‌ట‌న‌పై విజ‌య‌శాంతి ట్వీట్‌!

అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!

 

18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!

 

విజయ్ సాయి రెడ్డి కుటుంబ సభ్యులు ఘోర పరాజయం! టిడిపి ఎంపీ ఏకగ్రీవంగా ఎన్నిక! సెప్టెంబర్ 8న అధికారికంగా!

 

కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!

 

అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?

 

రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples